మొదలైన జీఎస్టీ స్వాగత కార్యక్రమం
- June 30, 2017
పార్లమెంటు సెంట్రల్ హాల్లో జీఎస్టీకి స్వాగత కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని దేవగౌడ, కేంద్రమంత్రులు ఆరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అశోక్గజపతిరాజు, మేనకాగాంధీ, రామ్విలాస్ పాసవాన్, ఉమాభారతి, నితిన్గడ్కరీ, అనంత్కుమార్తో పాటు పలువురు కేంద్రమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, సీనియర్నేత ఎల్కే ఆడ్వాణీ, పారిశ్రామిక వేత్త రతన్టాటా, తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్రమంత్రులు పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద రాష్ట్రపతి ప్రణబ్కు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







