స్వామి కి సీక్వెల్ చేయనున్న విక్రమ్
- July 02, 2017
తమిళ హీరో విక్రమ్ కి స్టార్ డమ్ తెచ్చిన మూవీ స్వామి.. ఇప్పడు ఈ మూవీ సీక్వెల్ రానుంది.. స్వామికి దర్శకత్వం వహించిన హరి ఈ మూవీకి డైరెక్టర్.. ఈ మూవీలో విక్రమ్ సరసన త్రిష నటించనుంది.. ఈ మూవీ ఢిల్లీ నేపథ్యంతో ఉంటుందని దర్శకుడు వెల్లడించాడు.. దీంతో షూటింగ్ ను అధిక భాగం ఢిల్లీలో తీయనున్నారు. త్వరలో సెట్స్ కి వెళ్లనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలో నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







