స్వామి కి సీక్వెల్ చేయనున్న విక్రమ్
- July 02, 2017
తమిళ హీరో విక్రమ్ కి స్టార్ డమ్ తెచ్చిన మూవీ స్వామి.. ఇప్పడు ఈ మూవీ సీక్వెల్ రానుంది.. స్వామికి దర్శకత్వం వహించిన హరి ఈ మూవీకి డైరెక్టర్.. ఈ మూవీలో విక్రమ్ సరసన త్రిష నటించనుంది.. ఈ మూవీ ఢిల్లీ నేపథ్యంతో ఉంటుందని దర్శకుడు వెల్లడించాడు.. దీంతో షూటింగ్ ను అధిక భాగం ఢిల్లీలో తీయనున్నారు. త్వరలో సెట్స్ కి వెళ్లనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలో నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







