హజ్, ఉమ్రా ఆఫీస్ పీజు పెంపు
- July 05, 2017
మనామా: జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ మినిస్ట్రీ, హజ్ మరియు ఉమ్రా సర్వీస్లను నిర్వహించే ఆఫీసుల ఫీజుల్ని రెండింతలు చేసింది. జూన్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గతంలో 500 బహ్రెయినీ దినార్స్ని ఇన్సూరెన్స్ డిపాజిట్గా ఉంటే, ఇప్పుడు ఆ మొత్తాని 1000 బహ్రెయినీ దినార్స్కి పెంచారు. కొత్త రిజల్యూషన్కి తగ్గట్టుగా ఉమ్రా ఆఫీసులు, తమ ప్రస్తుత స్థితిని రెక్టిఫై చేసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ఎఫైర్స్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







