తక్షణమే , బేషరుతుగా దళాలను ఉపసంహరించుకోండి: చైనా
- July 06, 2017
సిక్కిం సరిహద్దుల వద్ద దళాలను తక్షణమే , బేషరుతుగా ఉపసంహరించుకోండంటూ చైనా భారత్కు అల్టిమేటమ్జారీ చేసింది.. సిక్కిం సరిహద్దు వద్ద ఇరుదేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగాలంటే చర్చలకు ముందే దళాలను ఉపసంహరించుకోవాలని భారత్లోని చైనా దౌత్యకార్యాలయ రాజకీయ సలహాదారు లియా పేర్కొన్నారు.. ఇరదేశాల మధ్య సమస్యలను సామరస్యంగా , శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు.. ఆ చర్చలకు ముందే భారత్ బేషరతుగా తమ దళాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









