జర్మనీకి బయలుదేరిన ప్రధాని నరేంద్రమోదీ

- July 06, 2017 , by Maagulf
జర్మనీకి బయలుదేరిన ప్రధాని నరేంద్రమోదీ

ఇజ్రాయెల్‌లో చరిత్రాత్మక పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ గురువారం జర్మనీలోని హాంబర్గ్ నగరానికి బయలుదేరి వెళ్లారు. శుక్ర, శనివారాల్లో జరిగే జీ 20 సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో ఉగ్రవాద నిర్మూలన, ఆర్థిక సహకారం తదితర కీలక అంశాలపై ఇజ్రాయెల్ ప్రభుత్వ అధినేతలతో చర్చించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, ప్రజల ఆతిథ్యానికి కృతజ్ఞతలు. విజయవంతమైన నా పర్యటన భారత్‌ఇజ్రాయెల్ సంబంధాల బలోపేతానికి మరింత శక్తినిస్తుంది అని మోదీ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com