ఒకే రోజు 3 పెద్ద సినిమాల విడుదల
- July 09, 2017
ఆగస్ట్ 11 న సినీ ప్రేక్షకులు పండగ చేసుకోబోతున్నారు..ఎందుకో తెలుసా..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బడా చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. నితిన్ నటించిన లై.. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి.. బోయపాటి తెరకెక్కిస్తున్న జయ జానకి నాయక.. చిత్రాలు ఆగస్ట్ 11కు రిలీజ్ కానున్నాయి.
అయితే ఈ మూడు సినిమాలకు థియేటర్స్ సమస్య వస్తుందా అని అంత అనుకుంటున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలంగాణ లోని చాల థియేటర్స్ నితిన్ కే దక్కనున్నాయి..రానాకు ఏపీలో పెద్ద సంఖ్యలోనే స్క్రీన్స్ కేటాయించనున్నారట. అయితే.. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వేరేలా కోరుకుంటుండడం విశేషం.మాస్ పల్స్ పక్కాగా తెలసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయకకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట.. మల్టీప్లెక్స్ లలో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. సింగిల్ స్క్రీన్స్ లో పంపకాలు కాసింత కష్టం కావచ్చట. మరి ఈ మూడు చిత్రాల్లో ఏ ఏ చిత్రాలు విజయం సాదిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









