ఒకే రోజు 3 పెద్ద సినిమాల విడుదల
- July 09, 2017
ఆగస్ట్ 11 న సినీ ప్రేక్షకులు పండగ చేసుకోబోతున్నారు..ఎందుకో తెలుసా..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బడా చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. నితిన్ నటించిన లై.. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి.. బోయపాటి తెరకెక్కిస్తున్న జయ జానకి నాయక.. చిత్రాలు ఆగస్ట్ 11కు రిలీజ్ కానున్నాయి.
అయితే ఈ మూడు సినిమాలకు థియేటర్స్ సమస్య వస్తుందా అని అంత అనుకుంటున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలంగాణ లోని చాల థియేటర్స్ నితిన్ కే దక్కనున్నాయి..రానాకు ఏపీలో పెద్ద సంఖ్యలోనే స్క్రీన్స్ కేటాయించనున్నారట. అయితే.. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వేరేలా కోరుకుంటుండడం విశేషం.మాస్ పల్స్ పక్కాగా తెలసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయకకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట.. మల్టీప్లెక్స్ లలో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. సింగిల్ స్క్రీన్స్ లో పంపకాలు కాసింత కష్టం కావచ్చట. మరి ఈ మూడు చిత్రాల్లో ఏ ఏ చిత్రాలు విజయం సాదిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







