ఇద్దరు జవాన్లు మృతి పాకిస్తాన్లో పేలుడు
- July 10, 2017
పాకిస్తాన్లో పేలుడు సంభవించి ఇద్దరు రక్షణ సిబ్బంది మృతిచెందారు. వాయువ్య పాకిస్తాన్లో అఫ్గానిస్తాన్ సరిహద్దు ఖుర్రం ఏజెన్సీలో చెక్పోస్టు వద్ద సోమవారం ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఓ రిజర్వాయర్ నుంచి రక్షణ సిబ్బంది నీటిని తీసుకొస్తుండగా ఐఈడీ బాంబు పేలింది. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.
భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. నిందితులను పట్టుకునేందుకు రక్షణ సిబ్బంది రంగంలోకి దిగారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







