ముమైత్, చార్మి ఎక్కడుంటే అక్కడ విచారణ
- July 14, 2017
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని డ్రగ్స్ కంట్రోలర్, ఆఫీసర్ డిఐజి అకున్ సబర్వాల్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పదిమందికి నోటీసులిచ్చి సంతకాలు తీసుకున్నామని తెలిపారు. మరికొంతమంది అందుబాటులో లేకపోవటంతో నోటీసులివ్వలేకపోయామన్నారు.. హీరోయిన్ చార్మి, డాన్సర్ ముమైత్ఖాన్ ఎక్కడుంటే అక్కడే వారిని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.. ఇంక ఆచాలా మంది సినీ ప్రముఖులు లిస్టులో ఉన్నారని, నోటీసులందుకున్నవారిని సిట్ కార్యాలయంలో విచారిస్తామని , హీరోయిన్లు మాత్రం సిట్ కార్యాలయంలో కాకుండా బయట విచారిస్తామని తెలిపారు. విచారణ అంశౄలను ఎక్కడా బయటకు వెల్లడించమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









