విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు
- October 19, 2015ప్రసాద్'స్ గ్రూప్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ వారు కలసి విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమo, ఈ ఉదయం ఆంధ్ర ప్రదేస్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభింపబడింది. ప్రముఖ తెలుగు హీరోలు వెంకటేష్, రాణా లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆహూతులను అలరించారు. విజయవాడ ప్రాంతానికి తాలమానికంగా, ప్రపంచంలోనే అతి ఉత్తమమైనదిగా చెప్పబడే క్యాపిటల్ సినేమా, నిలుస్తుందనడంలో సందేహం లేదు.90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఏడు అతిపెద్ద స్క్రీన్లతో, 2-డి, 3-డి మరియు 4-డి సినేమా అనుభూతిని అందించనున్నాయి. 2000 మందికి సరిపడా సీటింగ్ సదుపాయం లభించడం ఇక్కడి అనేక ప్రత్యేకతలలో ఒకటి. ఇక్కడ ఆరో మరియు 4కె ప్రోజెక్షన్ సదుపాయం కూడా ఉంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా