విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు
- October 19, 2015
ప్రసాద్'స్ గ్రూప్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ వారు కలసి విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమo, ఈ ఉదయం ఆంధ్ర ప్రదేస్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభింపబడింది. ప్రముఖ తెలుగు హీరోలు వెంకటేష్, రాణా లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆహూతులను అలరించారు. విజయవాడ ప్రాంతానికి తాలమానికంగా, ప్రపంచంలోనే అతి ఉత్తమమైనదిగా చెప్పబడే క్యాపిటల్ సినేమా, నిలుస్తుందనడంలో సందేహం లేదు.90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఏడు అతిపెద్ద స్క్రీన్లతో, 2-డి, 3-డి మరియు 4-డి సినేమా అనుభూతిని అందించనున్నాయి. 2000 మందికి సరిపడా సీటింగ్ సదుపాయం లభించడం ఇక్కడి అనేక ప్రత్యేకతలలో ఒకటి. ఇక్కడ ఆరో మరియు 4కె ప్రోజెక్షన్ సదుపాయం కూడా ఉంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







