విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు
- October 19, 2015
ప్రసాద్'స్ గ్రూప్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ వారు కలసి విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమo, ఈ ఉదయం ఆంధ్ర ప్రదేస్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభింపబడింది. ప్రముఖ తెలుగు హీరోలు వెంకటేష్, రాణా లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆహూతులను అలరించారు. విజయవాడ ప్రాంతానికి తాలమానికంగా, ప్రపంచంలోనే అతి ఉత్తమమైనదిగా చెప్పబడే క్యాపిటల్ సినేమా, నిలుస్తుందనడంలో సందేహం లేదు.90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఏడు అతిపెద్ద స్క్రీన్లతో, 2-డి, 3-డి మరియు 4-డి సినేమా అనుభూతిని అందించనున్నాయి. 2000 మందికి సరిపడా సీటింగ్ సదుపాయం లభించడం ఇక్కడి అనేక ప్రత్యేకతలలో ఒకటి. ఇక్కడ ఆరో మరియు 4కె ప్రోజెక్షన్ సదుపాయం కూడా ఉంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









