ఖతార్ లో నవంబర్ 2 నుండి వేతన సంరక్షణ విధానం
- October 19, 2015
శ్రామికులకు వేతనాలను తప్పనిసరిగా బాoకుల ద్వారా చెల్లించేవిధంగా సవరించబడిన శ్రామిక చట్టం (WPS), ఈ నవంబరు 2 నుండి అమలు లోకి రానున్నట్టు శ్రామిక మరియు సాంఘిక వ్యవహారాల శాఖా మంత్రి హిజ్ హైనెస్ డా. అబ్దుల్లా బిన్ సలేహ్ అల్-ఖులాఫీ ప్రకటించారు. ఆరునెలల గడువు కాలం ఆ తేదీతో ముగియనున్న సందర్భంగా, ఇక ఎంతమాత్రం ఆలస్యం ఉండదని; శ్రామిక పర్యవేక్షణా శాఖ WPS ను పాటించడానికి సిద్ధంగా ఉందని, తదనుగుణంగా సంబంధిత సిబ్బందికి తర్ఫీదు ఈయబడిందని ఆయన తెలిపారు. ఈ సమాచారం కంపెనీలన్నిటికి ఈయబడిందని, వారు తమతో సంప్రదింపులు ఝారపడానికి వీలుగా ఒక వెబ్ సైట్ నుకూడా ప్రారంభించామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









