ఖతార్ లో నవంబర్ 2 నుండి వేతన సంరక్షణ విధానం
- October 19, 2015
శ్రామికులకు వేతనాలను తప్పనిసరిగా బాoకుల ద్వారా చెల్లించేవిధంగా సవరించబడిన శ్రామిక చట్టం (WPS), ఈ నవంబరు 2 నుండి అమలు లోకి రానున్నట్టు శ్రామిక మరియు సాంఘిక వ్యవహారాల శాఖా మంత్రి హిజ్ హైనెస్ డా. అబ్దుల్లా బిన్ సలేహ్ అల్-ఖులాఫీ ప్రకటించారు. ఆరునెలల గడువు కాలం ఆ తేదీతో ముగియనున్న సందర్భంగా, ఇక ఎంతమాత్రం ఆలస్యం ఉండదని; శ్రామిక పర్యవేక్షణా శాఖ WPS ను పాటించడానికి సిద్ధంగా ఉందని, తదనుగుణంగా సంబంధిత సిబ్బందికి తర్ఫీదు ఈయబడిందని ఆయన తెలిపారు. ఈ సమాచారం కంపెనీలన్నిటికి ఈయబడిందని, వారు తమతో సంప్రదింపులు ఝారపడానికి వీలుగా ఒక వెబ్ సైట్ నుకూడా ప్రారంభించామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







