ఖతార్ లో నవంబర్ 2 నుండి వేతన సంరక్షణ విధానం
- October 19, 2015
శ్రామికులకు వేతనాలను తప్పనిసరిగా బాoకుల ద్వారా చెల్లించేవిధంగా సవరించబడిన శ్రామిక చట్టం (WPS), ఈ నవంబరు 2 నుండి అమలు లోకి రానున్నట్టు శ్రామిక మరియు సాంఘిక వ్యవహారాల శాఖా మంత్రి హిజ్ హైనెస్ డా. అబ్దుల్లా బిన్ సలేహ్ అల్-ఖులాఫీ ప్రకటించారు. ఆరునెలల గడువు కాలం ఆ తేదీతో ముగియనున్న సందర్భంగా, ఇక ఎంతమాత్రం ఆలస్యం ఉండదని; శ్రామిక పర్యవేక్షణా శాఖ WPS ను పాటించడానికి సిద్ధంగా ఉందని, తదనుగుణంగా సంబంధిత సిబ్బందికి తర్ఫీదు ఈయబడిందని ఆయన తెలిపారు. ఈ సమాచారం కంపెనీలన్నిటికి ఈయబడిందని, వారు తమతో సంప్రదింపులు ఝారపడానికి వీలుగా ఒక వెబ్ సైట్ నుకూడా ప్రారంభించామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









