ఈఎస్ఐ ఉద్యోగుల పై లాఠీచార్జ్...200 మంది అరెస్టు

- July 20, 2017 , by Maagulf
ఈఎస్ఐ ఉద్యోగుల పై లాఠీచార్జ్...200 మంది అరెస్టు

సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టర్ ఉద్యోగి అనురాధను ఉద్యోగం నుంచి తొలగించడంతో .. ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు మద్దతుగా వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేశారు. సమాచారం అందుకున్నఎస్ఆర్ నగర్ పోలీసులు ఆసుపత్రి చేరుకుని.. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. పోలీసుల దాడిలో సిఐటియు అధ్యక్షుడు ఈశ్వరరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. 200మందికి పైగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com