ఈఎస్ఐ ఉద్యోగుల పై లాఠీచార్జ్...200 మంది అరెస్టు
- July 20, 2017
సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టర్ ఉద్యోగి అనురాధను ఉద్యోగం నుంచి తొలగించడంతో .. ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు మద్దతుగా వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేశారు. సమాచారం అందుకున్నఎస్ఆర్ నగర్ పోలీసులు ఆసుపత్రి చేరుకుని.. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. పోలీసుల దాడిలో సిఐటియు అధ్యక్షుడు ఈశ్వరరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. 200మందికి పైగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









