ఈఎస్ఐ ఉద్యోగుల పై లాఠీచార్జ్...200 మంది అరెస్టు
- July 20, 2017
సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టర్ ఉద్యోగి అనురాధను ఉద్యోగం నుంచి తొలగించడంతో .. ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు మద్దతుగా వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేశారు. సమాచారం అందుకున్నఎస్ఆర్ నగర్ పోలీసులు ఆసుపత్రి చేరుకుని.. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. పోలీసుల దాడిలో సిఐటియు అధ్యక్షుడు ఈశ్వరరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. 200మందికి పైగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







