బల్గేరియాలో పవన్ రొమాన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్తో
- July 21, 2017
పవన్ కళ్యాణ్ మళ్ళీ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్తో ఫస్ట్టైం పవన్ రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ టాకీని తెరకెక్కించిన త్రివిక్రమ్ ఇప్పుడు పవన్తో డ్యూయెట్ పాడించబోతున్నాడు. అందుకోసం మూవీ యూనిట్ మొత్తం బల్గేరియా చేరుకొంది. అక్కడ దాదాపు 20 రోజులు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో పవన్ - కీర్తి సురేష్ తో ఒకటి..పవన్ - అను ఇమ్మాన్యుయేల్ తో మరొక రొమాంటిక్ సాంగ్ తీయనున్నాడట త్రివిక్రమ్. అతని మూవీల్లో అన్ని ఎమోషన్లు వున్నా త్రివిక్రమ్ మార్క్ రొమాన్స్ స్పెషల్గా వుంటుంది. ' జల్సా' , 'అత్తారింటికి దారేది' సినిమాల్లో ఇలియానా, సమంతలతో పవన్ చేసిన రొమాన్స్ ఆ సినిమాల సక్సెస్కి ఎంతో హెల్ప్ అయింది. ఇక ఇప్పుడు చేస్తోన్న మూవీలో కూడా కీర్తి, అను లాంటి బ్యూటీస్ తో పవన్ చేసే రొమాన్స్ హైలైట్ కానుందనేది యూనిట్ మాట.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







