శ్రామికుల బదిలీ - కతార్ కు లాభదాయకం
- October 20, 2015
ఒక ప్రాజెక్టులో పనులు పూర్తైన అనంతరం, శ్రామికులను మరో ప్రోజెక్టుకు తరలించే విధానం కతార్ కు ఎంతో లాభదాయకమని శ్రామిక మరియు సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి శాశ్వత నియామక కమిటీ, తన అధ్యయనంలో కనుగొన్నట్టు కమిటీ ఛైర్మన్ అబ్దుల్లా అల్-దెహైమీ వెల్లడించారు. ఈ విధానం - ఇటు శ్రామికులకు వివిధ పనులలో మంచి అనుభవం రావడంతో బాటు, దేశంలో నిర్మాణ మరియు మౌలిక రంగాలలో ప్రోజెక్టులు భారీ స్థాయిలో అమలులోకి రానున్నందువలన దేశానికీ లాభదాయకమని ఆయన విశ్లేషించారు. నైపుణ్య పరంగా నేపాలీయులకు మంచి డిమాండ్ ఉందని, అనంతరం భారత మరియు బంగ్లా దేశీయులు వస్తారని, తమ కమిటీకి వివిధ దేశస్తుల నుండి వారానికి 500 నుండి 700 దరఖాస్తులు వస్తున్నాయని చెబుతూ, ఏ దేశం పైనా కతార్ నిషేధం విధించలేదని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







