సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ పథకం
- July 21, 2017
ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి వయ వందన యోజనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ పెన్షన్ స్కీం ప్రకారం సీనియర్ సిటిజన్ల సేవింగ్స్కు 8 శాతం ఫిక్స్డ్ వడ్డీ అందిస్తారు. ఎల్ఐసీ ద్వారా ఆన్లైన్లో కూడా దీన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ పథకాన్ని జీఎస్టీ నుంచి మినహాయించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







