సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ పథకం
- July 21, 2017
ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి వయ వందన యోజనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ పెన్షన్ స్కీం ప్రకారం సీనియర్ సిటిజన్ల సేవింగ్స్కు 8 శాతం ఫిక్స్డ్ వడ్డీ అందిస్తారు. ఎల్ఐసీ ద్వారా ఆన్లైన్లో కూడా దీన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ పథకాన్ని జీఎస్టీ నుంచి మినహాయించారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







