రామ్నాథ్ కోవింద్ కొత్త రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణస్వీకారం
- July 22, 2017
భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ చేత జులై 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖేహర్
ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆయనకు 65 శాతానికి పైగా మెజార్టీతో ప్రతిపక్ష కూటమి అభ్యర్ధి మీరాకుమార్పై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగుస్తుంది, ఈ నేపథ్యంలో 23న పార్లమెంట్ ఉభయసభలు ప్రణబ్కు వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేశాయి. ఇదిలా ఉండగా నూతన రాష్ట్రపతి సెక్రటరీగా పబ్లిక్ ఎంటర్ప్రెజెస్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్ సంజ§్ు కొఠారిని నియమించారు. మీడియా కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్టు అశోక్ మాలిక్ను నియమించారు. వీరు పదవిలో రెండేళ్లు కొనసాగుతారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









