రామ్నాథ్ కోవింద్ కొత్త రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణస్వీకారం
- July 22, 2017
భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ చేత జులై 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖేహర్
ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆయనకు 65 శాతానికి పైగా మెజార్టీతో ప్రతిపక్ష కూటమి అభ్యర్ధి మీరాకుమార్పై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగుస్తుంది, ఈ నేపథ్యంలో 23న పార్లమెంట్ ఉభయసభలు ప్రణబ్కు వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేశాయి. ఇదిలా ఉండగా నూతన రాష్ట్రపతి సెక్రటరీగా పబ్లిక్ ఎంటర్ప్రెజెస్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్ సంజ§్ు కొఠారిని నియమించారు. మీడియా కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్టు అశోక్ మాలిక్ను నియమించారు. వీరు పదవిలో రెండేళ్లు కొనసాగుతారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







