భారత్ మహిళా క్రికెట్ సేనకు బీసీసీఐ భారీ నజరానా
- July 25, 2017
ఐసీసీ మహిళా ప్రపంచకప్ టైటిల్ కప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. టైటిల్ పోరులో ఓడినప్పటికీ, అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించిన మిథాలీ సేనను ప్రశంశించకుండా ఉండలేకపోయారు. ప్రధాని నుంచి సామాన్య అభిమాని వరకూ భారత జట్టుపై అభినందల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం స్వదేశానికి రానున్న మిథాలీ సేనను భారీగా సత్కరించాలనుకుంటోంది బిసీసీఐ. జట్టులో భాగమైన క్రీడాకారులందరికీ తలా 50 లక్షలు, సహాయ సిబ్బందికి 25 లక్షల రూపాయలు అందజేయనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా క్రికెట్ జట్టుకు 50 లక్షల నజరానా ప్రకటించింది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









