హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలం- సీఎం కేసీఆర్
- July 27, 2017
హైదరాబాద్లో వెలుగుచూసిన డ్రగ్స్ రాకెట్పై స్పందించారు సీఎం కేసీఆర్. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయబోమన్నారు. డ్రగ్స్ మాఫియా అంతు చూడాలని పోలీసులకు చెప్పానని, పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీన్ని మొత్తం అరికట్టాలని అకున్ సభర్వాల్కు చెప్పానని, ఆయన పట్టుబట్టి చక్కదిద్దుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమని, హైదరాబాద్తోపాటు తెలంగాణలో మాదకద్రవ్యాలకు చోటులేకుండా చేస్తామని, ఇది.. సమాజం మీద తీవ్ర దుష్ప్రభావం చూపి, జీవితాలను నాశనం చేస్తుందన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో సీఎం కేసీఆర్ సుమారు మూడుగంటలపాటు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









