హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలం- సీఎం కేసీఆర్
- July 27, 2017
హైదరాబాద్లో వెలుగుచూసిన డ్రగ్స్ రాకెట్పై స్పందించారు సీఎం కేసీఆర్. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయబోమన్నారు. డ్రగ్స్ మాఫియా అంతు చూడాలని పోలీసులకు చెప్పానని, పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీన్ని మొత్తం అరికట్టాలని అకున్ సభర్వాల్కు చెప్పానని, ఆయన పట్టుబట్టి చక్కదిద్దుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమని, హైదరాబాద్తోపాటు తెలంగాణలో మాదకద్రవ్యాలకు చోటులేకుండా చేస్తామని, ఇది.. సమాజం మీద తీవ్ర దుష్ప్రభావం చూపి, జీవితాలను నాశనం చేస్తుందన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో సీఎం కేసీఆర్ సుమారు మూడుగంటలపాటు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









