దుబాయ్ ఎడారిలో ముగ్గురు మహిళ సైక్లిస్ట్లను రక్షించిన షేక్ మహ్మద్

- July 30, 2017 , by Maagulf
దుబాయ్ ఎడారిలో ముగ్గురు మహిళ సైక్లిస్ట్లను రక్షించిన  షేక్ మహ్మద్

దుబాయ్ : అల్ ఖుద్ర సమీపంలోని ఎడారిలో ముగ్గురు మహిళా సైక్లిస్ట్లు ఒంటరిగా వదిలివేయబడిన తరుణంలో వారికి  ఒక అద్భుతం జరిగింది. వారి రక్షకుడైన వీరైన వైస్ ప్రెసిడెంట్ మరియు యుఎఇ ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు  షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్,  మరియు అతని బృందం, అక్కడకు వచ్చి వారిని రక్షించారు.  ovindubai.com లో ఒక నివేదిక ప్రకారం గత ఏడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటన అపరిచితుల పట్ల దయగల మనస్సు షేక్ మొహమ్మద్ కి  ఉన్న గొప్ప దయార్ద్ర హృదయం  ప్రతిబింబిస్తుంది. మరియు తమ  స్త్రీలు తన అసాధారణ కృపకు అతనిని స్తుతించడాన్ని ఆపలేరు.ఇది గత సోమవారం సాయంత్రం మహిళా సైక్లిస్టుల పోటీ ప్రారంభమైంది. అల్ ఖుద్రా వైపుగా ముగ్గురు మహిళలు 50 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ ప్రయాణించారు. వారి వద్ద   ఒక నీటి బాటిల్ ను మాత్రమే కల్గియున్నారు. అంతేకాక  వారివద్ద ఒక ఐఫోన్ 20 శాతం బ్యాటరీని కలిగి ఉంది. ఎడారిలో వారి సాహసం 10 కిలోమీటర్ల దూరం వరకు కొనసాగింది, ఎడారిలో చీకటి పడింది. తమ పరిస్థితిని వివరిస్తూ  బైక్ అద్దె దుకాణం ఫోన్ నుండి కాల్స్ మెసేజ్ లకు  సమాధానం ఇవ్వలేదు, దీనికి తోడు మొబైల్  బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయింది.ఇది నిజానికి విపత్తు పొంచి ఉంది. ఆ చీకటిలో కొంతమంది పురుషులు బైక్ మీద మరియు వారి వైపు వచ్చే కారు యొక్క కాంతి  చూసినప్పుడు, భయం వారికి కల్గింది. కాకాని అక్కడకు వచ్చింది షేక్ మొహమ్మద్ మరియు అతని జట్టు అని తెలిసేసరికి ఆశ్చర్యపోయారు...తాము ఇబ్బందులలో ఉన్నామని తమని కాపాడాలని కోరినపుడు ఆయన తన దయగల మనస్సుతో ఆ ముగ్గురు మహిళా సైక్లిస్టులను రక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com