దుబాయ్ ఎడారిలో ముగ్గురు మహిళ సైక్లిస్ట్లను రక్షించిన షేక్ మహ్మద్
- July 30, 2017
దుబాయ్ : అల్ ఖుద్ర సమీపంలోని ఎడారిలో ముగ్గురు మహిళా సైక్లిస్ట్లు ఒంటరిగా వదిలివేయబడిన తరుణంలో వారికి ఒక అద్భుతం జరిగింది. వారి రక్షకుడైన వీరైన వైస్ ప్రెసిడెంట్ మరియు యుఎఇ ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, మరియు అతని బృందం, అక్కడకు వచ్చి వారిని రక్షించారు. ovindubai.com లో ఒక నివేదిక ప్రకారం గత ఏడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటన అపరిచితుల పట్ల దయగల మనస్సు షేక్ మొహమ్మద్ కి ఉన్న గొప్ప దయార్ద్ర హృదయం ప్రతిబింబిస్తుంది. మరియు తమ స్త్రీలు తన అసాధారణ కృపకు అతనిని స్తుతించడాన్ని ఆపలేరు.ఇది గత సోమవారం సాయంత్రం మహిళా సైక్లిస్టుల పోటీ ప్రారంభమైంది. అల్ ఖుద్రా వైపుగా ముగ్గురు మహిళలు 50 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ ప్రయాణించారు. వారి వద్ద ఒక నీటి బాటిల్ ను మాత్రమే కల్గియున్నారు. అంతేకాక వారివద్ద ఒక ఐఫోన్ 20 శాతం బ్యాటరీని కలిగి ఉంది. ఎడారిలో వారి సాహసం 10 కిలోమీటర్ల దూరం వరకు కొనసాగింది, ఎడారిలో చీకటి పడింది. తమ పరిస్థితిని వివరిస్తూ బైక్ అద్దె దుకాణం ఫోన్ నుండి కాల్స్ మెసేజ్ లకు సమాధానం ఇవ్వలేదు, దీనికి తోడు మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయింది.ఇది నిజానికి విపత్తు పొంచి ఉంది. ఆ చీకటిలో కొంతమంది పురుషులు బైక్ మీద మరియు వారి వైపు వచ్చే కారు యొక్క కాంతి చూసినప్పుడు, భయం వారికి కల్గింది. కాకాని అక్కడకు వచ్చింది షేక్ మొహమ్మద్ మరియు అతని జట్టు అని తెలిసేసరికి ఆశ్చర్యపోయారు...తాము ఇబ్బందులలో ఉన్నామని తమని కాపాడాలని కోరినపుడు ఆయన తన దయగల మనస్సుతో ఆ ముగ్గురు మహిళా సైక్లిస్టులను రక్షించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







