ఉపాధ్యాయులు తమ జీతాల కోసం ఇక వేచి ఉండనవసరం లేదు
- July 31, 2017
మనామ: ఎటువంటి నోటీసు లేకుండా అల్ మజ్ద్ ప్రైవేట్ పాఠశాల మూసివేసిన తర్వాత ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలను చెల్లించేందుకు పాఠశాల మేనేజ్మెంట్ నిరాకరించినట్లు ఆరోపించారు. ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రకారం, పాఠశాల మంత్రిత్వశాఖ ప్రమాణాల ప్రకారం ఆ పాఠశాల పనిచేయడం లేదని విద్య మంత్రిత్వశాఖ ఒక నోటీసును ఆ పాఠశాలకు అందించింది, దీని ఫలితంగా ఉపాధ్యాయ సిబ్బందిని తొలగించడం జరిగింది. "విద్య మంత్రిత్వశాఖ ఒక నోటీసును పంపినప్పుడు పాఠశాల మేనేజ్మెంట్ 2017జూన్ చివరి వారంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగాలను రద్దు చేసింది. 30 మంది కంటే ఎక్కువ ఉపాధ్యాయులను తొలగించారు. పాఠశాల రద్దు చేయబదిననాటికె మాకు ఆప్పటికీ మా బకాయి ( పెండింగ్ ) జీతాలు కోసం ఎదురుచూస్తున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వారు ఈ సందర్భంగా " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " మాట్లాడుతూ, "మేము ఈ విషయమకీ మానవ వనరుల శాఖని పలుమార్లు పిలిచి తమ సమస్యను పరిష్కరించాలని పిలిచాము మరియు పాఠశాల యాజమాన్యం చాలాసార్లు సంప్రదించాము. వారు మాతో స్తబ్దుగా ఉండాలని కోరుతున్నారు. ఒక నెల కన్నా ఎక్కువ ఉన్న ఇంకా పెండింగ్ వేతనాలు మాకు ఇంకా చెల్లించలేదని ఒక ఉద్యోగి చెప్పాడు."మేము విద్య మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్ళేమని అయితే వారు ఈ విషయంలో మాకు సహాయం చేయలేమని చెప్పారు, ఎందుకంటే మేము చట్టబద్ధంగా పాఠశాల వర్క్ పర్మిట్ వీసా పరిధిలో ఉండకపోవడమే నని మరొక ఉపాధ్యాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







