‘టీఎస్ ఐ-పాస్ ప్రపంచంలోనే బెస్ట్ పాలసీ’
- August 03, 2017
దేశంలో మొదటి సారిగా ప్రైవేట్ సెక్టార్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడం దీనికి హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడం అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. ఈ రోజు హార్డ్వేర్ కళ్యాణి రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డీఆర్డీవో, బీడీఎల్, డీఆర్డీఎల్, ఆర్సీఐ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ఇలాంటి ప్రైవేటు సంస్థలు నగరంలో ఉండటం మనకు గర్వకారణమని అన్నారు.
టీఎస్ ఐ-పాస్ కారణంగా బిజినెస్లో నెంబర్వన్గా నిలిచామని మంత్రి తెలిపారు. ఇది ప్రపంచంలోనే బెస్ట్ పాలసీ నగరంలోన ఇప్పటికే మూడు ఏరో పార్క్లు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్ హబ్గా నగరం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







