‘టీఎస్ ఐ-పాస్ ప్రపంచంలోనే బెస్ట్ పాలసీ’
- August 03, 2017
దేశంలో మొదటి సారిగా ప్రైవేట్ సెక్టార్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడం దీనికి హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడం అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. ఈ రోజు హార్డ్వేర్ కళ్యాణి రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డీఆర్డీవో, బీడీఎల్, డీఆర్డీఎల్, ఆర్సీఐ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ఇలాంటి ప్రైవేటు సంస్థలు నగరంలో ఉండటం మనకు గర్వకారణమని అన్నారు.
టీఎస్ ఐ-పాస్ కారణంగా బిజినెస్లో నెంబర్వన్గా నిలిచామని మంత్రి తెలిపారు. ఇది ప్రపంచంలోనే బెస్ట్ పాలసీ నగరంలోన ఇప్పటికే మూడు ఏరో పార్క్లు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్ హబ్గా నగరం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







