రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు
- August 03, 2017
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్ ఖైమాలో జరిగింది. రమ్స్ షమాల్ రోడ్పై ఈ ఘటన చోటు చేసుఉంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు కార్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్లు, పోలీసులు, పారామెడిక్స్ని అలాగే రెస్క్యూ టీమ్స్ని పంపించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ ప్రమాదం తర్వాత అగ్ని కీలలు వ్యాపించాయనీ, ఆ అగ్ని కీలల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వివరించారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









