రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు
- August 03, 2017
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్ ఖైమాలో జరిగింది. రమ్స్ షమాల్ రోడ్పై ఈ ఘటన చోటు చేసుఉంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు కార్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్లు, పోలీసులు, పారామెడిక్స్ని అలాగే రెస్క్యూ టీమ్స్ని పంపించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ ప్రమాదం తర్వాత అగ్ని కీలలు వ్యాపించాయనీ, ఆ అగ్ని కీలల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వివరించారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







