విజయవాడలో చైనా వస్తువులను బహిష్కరించాలని భారీ ర్యాలీ

- August 07, 2017 , by Maagulf

చైనా వస్తువులను బహిష్కరించాలని కోరుతూ విజయవాడ కృష్ణలంక రాణిగారితోటలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులు స్వదేశీయువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మన దేశంలో వ్యాపారాలు చేసుకుంటూ  మన మీదికే యుద్ధానికి కాలు దువ్వుతోందని చైనాపై  నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com