యూపీలో డిగ్రీ చదివిన ముస్లిం యువతులకు సర్కార్ గిప్ట్
- August 08, 2017
దేశంలో బాలికల చదువును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రధాని నేతృత్వంలోని యూపీ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. డిగ్రీ పూర్తిచేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ.50 వేలను అందించాలని నిర్ణయించింది. మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ (ఎంఏఎఫ్ఈ) స్కాలర్ షిప్లను పొంది విద్యను అభ్యసిస్తున్న ప్రతి ముస్లిం బాలికా ఈ పథకానికి అర్హురాలని అధికారులు తెలిపారు. కాగా ముస్లిం మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించే దిశగా 90 శాతానికి పైగా బాలికలకు ఈ సంస్థ ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ చదివే బాలికలకు రూ.12వేలు స్కాలర్ షిప్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







