యూపీలో డిగ్రీ చదివిన ముస్లిం యువతులకు సర్కార్ గిప్ట్
- August 08, 2017
దేశంలో బాలికల చదువును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రధాని నేతృత్వంలోని యూపీ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. డిగ్రీ పూర్తిచేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ.50 వేలను అందించాలని నిర్ణయించింది. మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ (ఎంఏఎఫ్ఈ) స్కాలర్ షిప్లను పొంది విద్యను అభ్యసిస్తున్న ప్రతి ముస్లిం బాలికా ఈ పథకానికి అర్హురాలని అధికారులు తెలిపారు. కాగా ముస్లిం మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించే దిశగా 90 శాతానికి పైగా బాలికలకు ఈ సంస్థ ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ చదివే బాలికలకు రూ.12వేలు స్కాలర్ షిప్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









