యూపీలో డిగ్రీ చదివిన ముస్లిం యువతులకు సర్కార్ గిప్ట్
- August 08, 2017
దేశంలో బాలికల చదువును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రధాని నేతృత్వంలోని యూపీ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. డిగ్రీ పూర్తిచేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ.50 వేలను అందించాలని నిర్ణయించింది. మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ (ఎంఏఎఫ్ఈ) స్కాలర్ షిప్లను పొంది విద్యను అభ్యసిస్తున్న ప్రతి ముస్లిం బాలికా ఈ పథకానికి అర్హురాలని అధికారులు తెలిపారు. కాగా ముస్లిం మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించే దిశగా 90 శాతానికి పైగా బాలికలకు ఈ సంస్థ ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ చదివే బాలికలకు రూ.12వేలు స్కాలర్ షిప్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









