సాయిధరమ్ తేజ కొత్త సినిమా వినాయక్ డైరెక్షన్లో
- August 09, 2017
దాదాపు ఎనిమిది నెలల తర్వాత డైరెక్టర్ వీవీ వినాయక్ లైమ్ లైట్లోకి వచ్చేశాడు. సాయిధరమ్ తేజతో కొత్త ప్రాజెక్ట్కి ప్లాన్ చేశాడు ఆయన. అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్లో జరిగాయి.
ఆ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లిన వినాయక్, ధరమ్ తేజలు మెగాస్టార్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆకుల శివ దీనికి స్టోరీ రెడీ చేయగా, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్లు స్క్రీన్ ప్లే అందించనున్నారు.
ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ చిత్రానికి 'ఇంటలిజెంట్' అనే టైటిల్ను ఫిల్మ్ఛాంబర్లో రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. వరస ప్లాప్లను ఎదుర్కొన్న సాయికి, వీవీ వినాయక్ ప్రాజెక్ట్తోనైనా గట్టెక్కుతాడేమో చూడాలి.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









