యెమెన్ వద్ద హెలికాఫ్టర్ కూలి నల్గురు యుఎఇ సైనికుల దుర్మరణం
- August 12, 2017
యెమెన్ వద్ద ఒక సైనిక హెలికాఫ్టర్ కూలి నల్గురు యుఎఇ సైనికుల దుర్మరణం చెందినట్లు సాయుధ దళాల జనరల్ కమాండ్ ప్రకటించింది. సాధారణ విధులలో భాగంగా ఆ సైనికులు షబ్వా గవర్నైట్ జపాన్ లో సాంకేతిక లోపంతో ఆ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చనిపోయిన ఈ నలుగురు సైనికులు కెప్టెన్ అహ్మద్ ఖలీఫా అల్ బ్లుషి , ఫస్ట్ లెఫ్టినెంట్ పైలట్ జాసిమ్ సాలేహ్ అల్ జైబి, వారెంట్ ఆఫీసర్ మొహమ్మద్ సయీద్ అల్ హస్సనీ ,వారెంట్ ఆఫీసర్ సమీర్ మొహమ్మద్ మురాద్ అబూ బక్ర్ లు అమరవీరులైనట్లు సాయుధ దళాల జనరల్ కమాండ్ తెలిపారు. అమరుల యొక్క కుటుంబాలకు తన నిజాయితీతో కూడిన సంతాపం మరియు సానుభూతిని తెలిపారు. వారి ఆత్మలకు శాశ్వతమైన శాంతి కలగాలని కోరుకున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









