యెమెన్ వద్ద హెలికాఫ్టర్ కూలి నల్గురు యుఎఇ సైనికుల దుర్మరణం

- August 12, 2017 , by Maagulf
యెమెన్ వద్ద హెలికాఫ్టర్ కూలి  నల్గురు  యుఎఇ సైనికుల దుర్మరణం

యెమెన్ వద్ద ఒక సైనిక  హెలికాఫ్టర్ కూలి  నల్గురు  యుఎఇ సైనికుల దుర్మరణం చెందినట్లు సాయుధ దళాల జనరల్ కమాండ్ ప్రకటించింది. సాధారణ విధులలో భాగంగా ఆ సైనికులు షబ్వా గవర్నైట్ జపాన్ లో సాంకేతిక లోపంతో ఆ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చనిపోయిన ఈ నలుగురు సైనికులు కెప్టెన్ అహ్మద్ ఖలీఫా అల్ బ్లుషి , ఫస్ట్ లెఫ్టినెంట్ పైలట్ జాసిమ్ సాలేహ్ అల్ జైబి, వారెంట్ ఆఫీసర్ మొహమ్మద్ సయీద్ అల్ హస్సనీ ,వారెంట్ ఆఫీసర్ సమీర్ మొహమ్మద్ మురాద్ అబూ బక్ర్ లు అమరవీరులైనట్లు  సాయుధ దళాల జనరల్ కమాండ్ తెలిపారు.  అమరుల యొక్క కుటుంబాలకు తన నిజాయితీతో కూడిన  సంతాపం మరియు సానుభూతిని తెలిపారు. వారి ఆత్మలకు  శాశ్వతమైన శాంతి కలగాలని కోరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com