సాంకేతిక లోపం వల్ల మళ్ళీ ల్యాండ్ అయిన షార్జా విమానం
- August 13, 2017
హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ విమానాన్ని మళ్లి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశాడు. పైలెట్ అప్రమత్తతో విమానంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







