సిరియా దాడుల్లో హతమొందిన పలువురు తీవ్రవాదులు
- August 13, 2017
సిరియా: వైమానిక దాడుల్లో 25 మంది తీవ్రవాదులు మృతి చెందారు. సిరియా-రష్యా ఆర్మీ కలిసి సెంట్రల్ సిరియాలో ఈ దాడులు జరిపారు. ఐసిస్ మూకలు దాగి ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు నిన్న రాత్రి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 మంది జిహాదీలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







