సిరియా దాడుల్లో హతమొందిన పలువురు తీవ్రవాదులు
- August 13, 2017
సిరియా: వైమానిక దాడుల్లో 25 మంది తీవ్రవాదులు మృతి చెందారు. సిరియా-రష్యా ఆర్మీ కలిసి సెంట్రల్ సిరియాలో ఈ దాడులు జరిపారు. ఐసిస్ మూకలు దాగి ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు నిన్న రాత్రి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 మంది జిహాదీలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







