వలసదారుల్ని దోచుకుంటున్న ముఠా అరెస్ట్
- August 13, 2017
ఫుర్వానియా డిటెక్టివ్స్, ఓ దోపిడీ దొంగల ముఠాని అరెస్ట్ చేసింది. ఇందులో ముగ్గురు బెడౌన్ రెసిడెంట్స్ కాగా, మరొకరు భారతదేశానికి చెందిన వ్యక్తి. వలసదారుల్ని పదునైన ఆయుధాలతో బెదిరించి, దోచుకోవడం ఈ ముఠా ప్రత్యేకత. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఈ ముఠా హత్య చేసింది కూడా. ముఠా మొత్తానికి భారతీయుడొకరు నాయకత్వం వహిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కువగా వీరు జలెబ్ అల్ షుయోక్ ప్రాంతంలోనే నేరాలకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. నలుగురు సభ్యుల ముఠాని, అవసరమైన కఠిన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం









