వలసదారుల్ని దోచుకుంటున్న ముఠా అరెస్ట్
- August 13, 2017
ఫుర్వానియా డిటెక్టివ్స్, ఓ దోపిడీ దొంగల ముఠాని అరెస్ట్ చేసింది. ఇందులో ముగ్గురు బెడౌన్ రెసిడెంట్స్ కాగా, మరొకరు భారతదేశానికి చెందిన వ్యక్తి. వలసదారుల్ని పదునైన ఆయుధాలతో బెదిరించి, దోచుకోవడం ఈ ముఠా ప్రత్యేకత. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఈ ముఠా హత్య చేసింది కూడా. ముఠా మొత్తానికి భారతీయుడొకరు నాయకత్వం వహిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కువగా వీరు జలెబ్ అల్ షుయోక్ ప్రాంతంలోనే నేరాలకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. నలుగురు సభ్యుల ముఠాని, అవసరమైన కఠిన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







