ఆగస్ట్ 22 నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఛార్జీలు
- August 18, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అండర్ సెక్రెటరీ ఇంజనీర్ మొహమ్మద్ బో షెహ్రి, కొత్త విద్యుత్ ఛార్జీలు ఆగస్ట్ 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. కొత్త ఛార్జీలు కిలోవాట్కి ఐదు ఫిల్స్గా నిర్ణయించారు. పబ్లిక్ సెక్టార్కి మాత్రం ఛార్జీల పెంపు 22 నవంబర్ నుంచి అమల్లోకి వస్తాయి. ఛాలెట్స్, ఫామ్స్, యానిమల్ పెన్స్కి 2018 ఫిబ్రవరి నుంచి పెంచిన ఛార్జీలు అమలవుతాయి. వినియోగదారులు ఎంఇడబ్ల్యు స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







