ఆగస్ట్ 22 నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఛార్జీలు
- August 18, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అండర్ సెక్రెటరీ ఇంజనీర్ మొహమ్మద్ బో షెహ్రి, కొత్త విద్యుత్ ఛార్జీలు ఆగస్ట్ 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. కొత్త ఛార్జీలు కిలోవాట్కి ఐదు ఫిల్స్గా నిర్ణయించారు. పబ్లిక్ సెక్టార్కి మాత్రం ఛార్జీల పెంపు 22 నవంబర్ నుంచి అమల్లోకి వస్తాయి. ఛాలెట్స్, ఫామ్స్, యానిమల్ పెన్స్కి 2018 ఫిబ్రవరి నుంచి పెంచిన ఛార్జీలు అమలవుతాయి. వినియోగదారులు ఎంఇడబ్ల్యు స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







