ఆగస్ట్‌ 22 నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ఛార్జీలు

- August 18, 2017 , by Maagulf
ఆగస్ట్‌ 22 నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ఛార్జీలు

మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అండర్‌ సెక్రెటరీ ఇంజనీర్‌ మొహమ్మద్‌ బో షెహ్రి, కొత్త విద్యుత్‌ ఛార్జీలు ఆగస్ట్‌ 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. కొత్త ఛార్జీలు కిలోవాట్‌కి ఐదు ఫిల్స్‌గా నిర్ణయించారు. పబ్లిక్‌ సెక్టార్‌కి మాత్రం ఛార్జీల పెంపు 22 నవంబర్‌ నుంచి అమల్లోకి వస్తాయి. ఛాలెట్స్‌, ఫామ్స్‌, యానిమల్‌ పెన్స్‌కి 2018 ఫిబ్రవరి నుంచి పెంచిన ఛార్జీలు అమలవుతాయి. వినియోగదారులు ఎంఇడబ్ల్యు స్మార్ట్‌ ఫోన్‌ అప్లికేషన్‌ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com