దోహా నుండి జెడ్డా వరకు: 7 సౌదియా విమానాలు
- August 19, 2017
సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ (సౌదియా), ఏడు బోయింగ్ 777-300 విమానాల్ని దోహా నుంచి జెడ్డాకి ఖతారీ యాత్రీకుల్ని తరలించేందుకు వినియోగించనుంది. ఆగస్ట్ 22 నుంచి 25 వరకు ఈ విమానాలు సేవలందిస్తాయి. తిరుగ ప్రయాణంలో సెప్టెంబర్ 5న ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. దమ్మమ్ లేదా అల్ అహ్సా ఎయిర్పోర్ట్స్ ద్వారా ప్రయాణించాలనుకునే ఖతారీ యాత్రీకుల్ని సౌదీ విమానాల ద్వారా తరలిస్తామని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ - ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మొహమ్మద్ అల్ ఒతైబి చెప్పారు. అవసరమైతే ప్రత్యేక విమానాల్ని సైతం యాత్రీకులు వినియోగించుకోవచ్చని తెలిపారాయన. రాయల్ ఆర్డర్లో భాగంగా యాత్రీకులకు సహాయ సహకారాలు అందించడానికి తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ఒతైబి వివరించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







