స్పెయిన్ విషాదానికి సంఘీభావంగా ప్రదర్శన
- August 19, 2017
కతర్: స్పెయిన్ లో జరిగిన నరమేధానికి సంతాప సూచికగా కతర్ సంఘీభావం ప్రకటిస్తూ గుర్తుగా స్పెయిన్ కతర్ యొక్క మైలురాయి నిర్మాణాలుగా పిలవబడిన షెరటాన్ గ్రాండ్ దోహా రిసార్ట్ మరియు కన్వెన్షన్ హోటల్ మరియు ది టార్చ్ దోహా వద్ద స్పెయిన్ పతాకంతో పాటు స్పెయిన్ దుర్ఘటన చిత్రాలను కతర్ వాసులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. స్పెయిన్ లో బార్సిలోనా మరియు కేంబ్రిల్స్లో తీవ్రవాద దాడులలో శుక్రవారం14 మంది మరణించారు. పలువురిని ఉగ్రవాద వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









