ప్రతిష్టాత్మకంగా మొదలైన హైదరాబాద్ మారథాన్
- August 19, 2017
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్ ప్రారంభమైంది. హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగనుండగా, దేశ విదేశాల నుంచి వచ్చిన 20 వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారు. ఫుల్ మారథాన్ ను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించగా, మారథాన్ సాగే రహదారిని పోలీసులు మూసివేశారు. ఈ పోటీలో విజతలకు 7.2లక్షల రూపాయలు బహుమతిగా అందించనుండటంతో.. కెన్యా, నైజీరియాకు చెందిన పలువురు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే రన్ లుగా మూడు విభాగాల్లో పోటీ జరుగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









