బ్రిటన్ను వీడితే ప్రోత్సాహక నగదు!
- August 20, 2017
భారతీయులు బ్రిటన్ నుంచి తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలనుకుంటే వారికి సొమ్ము చెల్లించే పథకాన్ని తీసుకొస్తామని యునైటెడ్ కింగ్డం ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) నాయకుడు జాన్ రీస్-ఎవాన్స్ ప్రకటించారు. భారతీయులతో పాటు, టాంజానియన్లు, ఇతర దేశీయులకూ ఇది వర్తిస్తుందని చెప్పారు. విదేశీయుల వలసలను వ్యతిరేకించడమే ఆ పార్టీ ప్రధాన అజెండాగా ఉంది. దాని అధినేత కావాలని ప్రయత్నిస్తున్న రీస్-ఎవాన్స్ బ్రిటన్లో ‘అనవసర జనాభా’ను తొలగించాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేశారు. వారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు ‘ప్రోత్సాహకం’గా 9 వేల పౌండ్లు (దాదాపు రూ.7.40లక్షలు) ఇస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







