ప్రభుత్వ సంస్థల్ని తూలనాడితే భారీగా జరీమానాలు
- August 20, 2017
రియాద్: ప్రభుత్వ సంస్థల్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఎవరైనా చెలరేగిపోతే, భారీగా జరీమానాలు, అలాగే జైలు శిక్షని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. లీగల్ అడ్వయిజర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదేళ్ళకు మించకుండా జైలు శిక్ష, 800,000 సౌదీ రియాల్స్ మించకుండా జరీమానా ఎదుర్కొనాల్సి వస్తుంది గనుక ప్రభుత్వ సంస్థలపై సోషల్ మీడియాలో తూలనాడే ముందు అప్రమత్తంగా ఉండాలని లీగల్ అడ్వయిజర్ హెచ్చరిస్తున్నారు. దేశ ప్రయోజనాల రీత్యా సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి









