ప్రభుత్వ సంస్థల్ని తూలనాడితే భారీగా జరీమానాలు
- August 20, 2017
రియాద్: ప్రభుత్వ సంస్థల్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఎవరైనా చెలరేగిపోతే, భారీగా జరీమానాలు, అలాగే జైలు శిక్షని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. లీగల్ అడ్వయిజర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదేళ్ళకు మించకుండా జైలు శిక్ష, 800,000 సౌదీ రియాల్స్ మించకుండా జరీమానా ఎదుర్కొనాల్సి వస్తుంది గనుక ప్రభుత్వ సంస్థలపై సోషల్ మీడియాలో తూలనాడే ముందు అప్రమత్తంగా ఉండాలని లీగల్ అడ్వయిజర్ హెచ్చరిస్తున్నారు. దేశ ప్రయోజనాల రీత్యా సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









