సలాల ఇండియన్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 23, 2017
ఆగష్టు 20 వ తేదీన సలాల ఇండియన్ సోషల్ క్లబ్ ( ఐ ఎస్ సి) సాంస్కృతిక శాఖ, భారత ప్రభుత్వము మరియు భారత రాయబార కార్యాలయం మస్కట్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒమన్ లో భారతదేశ రాయబారి ఇంద్ర మణి పాండే ముఖ్య అతిగా పాల్గొనే తన సందేశాన్ని ఇచ్చారు. ముబారక్ జమీల్ జుమా అల్ ఫర్సీ, ప్యాలెస్ క్యాటరింగ్, షేక్ ముసలాం ఖాతన్, డి.జి.వాలీ కార్యాలయం, మరియు అడ్వకేట్ ముహమ్మద్ సుహిల్ అల్ బరామిల సాలెమ్ అహ్మద్ అల్ రావస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రఖ్యాత భారతీయ నృత్య బృందం దినేష్ పోడ్దార్ వారి కధాక్ ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించాయి. విశేష సంఖ్యలో భారతీయులు మరియు ఒమనీ దేశస్థులు వెల్ నెట్ నృత్య కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారి హృదయాలు దేశభక్తితో, ప్రేమతో మరియు ఉత్సాహంతో నిండిపోయాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







