విశాఖలో టెక్ హబ్ను ప్రారంభించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్
- August 24, 2017
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖలో టెక్ హబ్ను ప్రారంభించారు. ఈ టెక్ హబ్ కేంద్రంగా అపెక్స్, వెంచర్ ఆఫ్ షోర్, ఐడీఏ, జివ డిజిటల్ సర్వీస్, అవ్య ఇన్వెంట్రాక్స్, వీజీఎస్, ఆమ్ జర్, విస్మయా ప్రీ మీడియా సర్వీసులు పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ..ఈ టెక్ హబ్ ద్వారా 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా తొలి విడతలో 900మందికి ఉద్యోగాలు ప్రకటించినట్లు మంత్రి నారా లోకేష్ అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







