జీతాల చెల్లింపుపై ఎంఓఎం, సిబిఓ జాయింట్ మానిటరింగ్
- August 24, 2017
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ (ఎంఓఎం), ప్రైవేటు సంస్థల నుంచి డాటాను తెప్పించుకుంటోంది. సేలరీ ట్రాన్స్ఫర్స్, వేతనాల చెల్లింపులో ఆలస్యం వంటి అంశాలను విశ్లేషించేందుకే ఈ చర్యలు చేపడుతోంది. ఎంఓఎం అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సంయుక్తంగా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన డేటాను మానిటర్ చేయడం జరుగుతుంది. జీతాల చెల్లింపులు, వేతనాల ఆలస్యానికి సంబంధించి సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్న దరిమిలా, మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మానిటరింగ్, కార్మికుల మేలు కోసమేనని అధికారులు వెల్లడించారు. వేతన బకాయిలకు సంబంధించి కార్మికులు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారుతుండడం ఒక్కోసారి కంపెనీలు కార్మికులకు నష్టం కలిగించే చర్యలు చేపడుతుండడంతో మినిస్ట్రీ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. సమస్య తీవ్రతను ముందే గుర్తించడానికి ఈ మానిటరింగ్ వ్యవస్థ ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









