కొత్త ఛార్జీలతో వాటర్, ఎలక్ట్రిసిటీ రేషనలైజేషన్
- August 24, 2017
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ వాటర్ ఫర్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మషాన్ అల్ ఒతైబీ మాట్లాడుతూ, నీళ్ళు మరియు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొత్త రేట్లతో వినియోగదారులు వీటి వినియోగం పట్ల మరింత అప్రమత్తంగా ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి ఈ కొత్త ధరలు. కిలోవాట్కి ఐదు ఫిల్స్, 1,000 ఇంపీరియల్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కోసం రెండు దినార్స్ ఇక నుంచి చెల్లంచాల్సి ఉంటుంది. మినిస్ట్రీ రోజుకి 350,000 బ్యారెల్స్ చమురుని మండించి, పవర్ని జనరేట్ చేయాల్సి వస్తోంది. 2035 నాటికి రెండు మిలియన్ బ్యారెల్స్ చమురును మండించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే వాడకం విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో ధరల్ని పెంచవలసి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







