మరోసారి తన నిజ స్వరూపం బయట పెట్టిన చైనా
- August 26, 2017
చైనా నుంచి వచ్చిన బూట్ల డబ్బాలపై త్రివర్ణ పతాకం ముద్రించి చైనా భారత జాతీయ పతాకానికి అవమానం చేసింది. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా కావాలనే భారతీయుల మనోభావాలను దెబ్బతీయడానికి ఈ పని చేసిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఉత్తరాఖండ్ లోని అల్మోరాలోని ఒక దుకాణదారుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ బూట్ల డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







