షియాక్ జాయెద్ జ్ఞాపకార్థం 1, 53,000 మంది హజ్ యాత్రికులకు భోజనం పంపిణీ

- August 26, 2017 , by Maagulf
షియాక్ జాయెద్ జ్ఞాపకార్థం 1, 53,000 మంది  హజ్ యాత్రికులకు  భోజనం పంపిణీ

 యూఏఈ యొక్క స్థాపకుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జ్ఞాపకార్ధం యూఏఈ  అధికారిక హజ్ మిషన్ 1,53,000 భోజనం పంపిణీ చేసింది.యూఏఈ అధికారిక హజ్ మిషన్ యొక్క చైర్మన్ మరియు అధిపతి డాక్టర్ మహ్మద్ మాతర్ అల్ కబీ ఈ సందర్భంగా, మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అనేక మంది యాత్రికులకు ఆ ఆహరంను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా 20,000 మందికి భోజనాలు ఇప్పటికే మదీనాలో రెండు జట్లకు 10,000 ఆయా బోజనాలను అందజేశారు. అరఫహ్ రోజున యాత్రికులకు 50,000 మందికి భోజనం ఇవ్వబడుతుందని, ముజ్దాలిఫాలో 30,000 మంది భోజనాలకు అదనంగా భోజనం చేయవచ్చని అల్ కాఫీ వివరించారు. తష్రిక్ రోజులలో మినా శిబిరాల్లో మరో 50,000 మందికి భోజనం పంపిణీ చేయబడుతున్నట్లు ఆయన వివరించారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com