హైదరాబాద్లో వాటర్ ఏటీఎంలు ప్రారంభించిన హైదరాబాద్ మేయర్
- August 26, 2017
హైదరాబాద్లో శుక్రవారం నాలుగు చోట్ల 24 గంటల పాటు మంచినీటిని ఒక రూపాయి, 2 రూపాయలతో తీసుకొనే వాటర్ ఏటీఎంలు ప్రారంభమయ్యాయి. జోసబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నేచర్స్ స్ర్పింగ్ ఎకో ట్యాప్ల సంయుక్త ఆధ్వర్యంలో స్వీడన్ టెక్నాలజీ ద్వారా జీహెచ్ఎంసీ, జలమండలిల సహకారంతో ఈ వాటర్ ఏటీఎంలు పని చేస్తాయి. ప్రతి రోజు వందలాది మంది పర్యటించే ఎన్టీఆర్ మార్గంలో మొట్టమొదటి వాటర్ ఏటీఎంను గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి ప్రారంభించి కాయిన్ ద్వారా మంచినీటిని పొంది పరిశీలించారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









