భారత్లోని ఉత్తర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు
- October 26, 2015
భారత్లోని ఉత్తర ప్రాంతాలైన దిల్లీ, జమ్మూ, హిమాచల్ప్రదేశ్, పంజాబ్లలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దిల్లీలోని ఏపీ భవన్లో భయాందోళనలతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇల్లు, కార్యాలయాల నుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం వద్ద దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.5గా నమోదైంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







