పార్టీ కార్యదర్శి పదవినుంచి సీఎం పళని స్వామి తొలగింపు

- August 26, 2017 , by Maagulf
పార్టీ కార్యదర్శి పదవినుంచి సీఎం పళని స్వామి తొలగింపు

తమిళనాడు రాజకీయాలలో తీవ్ర సంక్షోభ పరిస్ధితులు నెలకొన్న విషయం విధితమే. ఈమేరకు సీఎం పళని స్వామిని అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి పదవి నుంచి టీటీవి దినకరన్ తొలగించారు..ఈమేరకు పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం పళనిని తొలగిస్తున్నట్లు ఇవాళ ఆయన ప్రకటించారు. కాగా దినకరన్‌కు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విషయం తెలిసినదే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com