పార్టీ కార్యదర్శి పదవినుంచి సీఎం పళని స్వామి తొలగింపు
- August 26, 2017
తమిళనాడు రాజకీయాలలో తీవ్ర సంక్షోభ పరిస్ధితులు నెలకొన్న విషయం విధితమే. ఈమేరకు సీఎం పళని స్వామిని అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి పదవి నుంచి టీటీవి దినకరన్ తొలగించారు..ఈమేరకు పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం పళనిని తొలగిస్తున్నట్లు ఇవాళ ఆయన ప్రకటించారు. కాగా దినకరన్కు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







