రజతంతో సరిపెట్టుకున్న తెలుగు తేజం
- August 27, 2017
గ్లాస్గో:ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తెలుగుతేజం సింధు ఓటమి పాలైంది. ఎన్నో ఆశల మధ్య ఫైనల్లోకి అడుగుపెట్టిన సింధు ప్రత్యర్థి జపాన్ షట్లర్ ఒకుహర చేతిలో ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఒకుహర విజేతగా నిలిచింది. తొలి గేమ్ను 19-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్ను 22-20తో కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన మూడో గేమ్లో చివరికంటా పోరాడి 20-22తో ఓటమి పాలైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









