మనిషి పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కట్టే మషైరెబ్ ప్రదర్శన శాలలు
- October 26, 2015
మనిషి పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కట్టే మషైరెబ్ ప్రదర్శన శాల లు కతార్ లోని నాలుగు వారసత్వ భవనాలైన మొహమ్మెద్ బిన్ జస్సిమ్ హౌస్, రద్వానీ హౌస్, కంపెనీ హౌస్ మరియు బిన్ జెల్మూద్ హౌస్ అనేవి మానవజాతి యొక్క పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కడతాయి. ఇంకా దోహాలో చమురు నిల్వలను కనుగొనక ముందు మరియు అనంతరం కుటుంబ జీవనంలో వచ్చిన మార్పులను చక్కగా వివరిస్తాయి.20.4 బిలియన్ కతార్ రియాల్ ల వ్యయంతో నిర్మితమైన, డౌన్టౌన్ దోహా (ఎం. డి. డి. ) ప్రాజెక్టు లో భాగమైన ఈ భవనాలలో, కతార్ యొక్క ఘన చరితను, గతాన్ని తెలియజెయడానికి ఆ రంగంలోనే మొదతిదైన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. బ్రిటిష్ వారి ఆగమనంతో ఆహారపుటలవాట్లు, క్రీడలు మరియు మరిన్ని ఇతర అంశాలలో చోటుచేసుకున్న అనేక మార్పులను గురించి నేటి తరానికి తెలియజేప్పాలనేది తమ లక్ష్యమని, అందుకే తాము అందరినీ ఈ ప్రదేశాలను దర్శించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని, మ్యూజియం మేనేజర్ - హాఫిజ్ అలీ అలీ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







